Switch to English

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,547FansLike
57,764FollowersFollow

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దాడి సాధ్యమా.? ఛాన్సే లేదు.

ఆయనేమీ సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు. ముఖ్యమంత్రి.! వందల మంది భద్రతా సిబ్బంది వుండగా, వైఎస్ జగన్ మీదకు రాయి దూసుకెళ్ళడం అనేది ఓ మిస్టరీగా మారింది. రాయి దొరకలేదు.. రాయి విసిరినోడూ ఇంతవరకూ దొరకలేదు. పోలీసు శాఖ ఈ ఘటనపై ముందు ముందు ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఈ మొత్తం వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెనాలి ఎన్నికల ప్రచారంలో స్పందించారు. ‘నాన్నా పులి కథలోలా ఇలాంటివి మొదటి సారి జనం నమ్ముతారేమో.. ఆ తర్వాత నవ్వుతారు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

‘ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది కదా.! స్పందించాలంటూ అత్యంత సన్నిహితులు కోరారు. ఏమని స్పందిస్తాం.? జరిగిన ఘటన నిజమో కాదో తెలియాలి కదా.?’ అంటూ వారికి తాను చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. అదీ నిజమే మరి.!

గతంలో కోడి కత్తి ఘటన.. ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య.! ఈ నేపథ్యంలో ఇప్పుడీ గులక రాయి ఘటన తర్వాత, ఎలాంటి దారుణం జరగబోతోందనన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అదే అనుమానం, ఆందోళన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తం చేశారు.

నిన్నటి పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన, ఈ సందర్భంగా ఆయా అంశాలపై జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. వాలంటీర్ల గురించి కావొచ్చు, సీపీఎస్ రద్దు గురించి కావొచ్చు, ఉద్యోగుల జీతాల గురించి కావొచ్చు.. అన్ని విషయాల గురించీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా చాలా స్పష్టంగా మాట్లాడారు.

వాలంటీర్లకు ఐదు వేలు గౌరవ వేతనం ఇచ్చి, వైసీపీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారన్న జనసేనాని, తాము అధికారంలోకి వస్తే, వారిలోని నైపుణ్యాల్ని అభివృద్ధి చేసి, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జనసేనాని అన్నారు.

దాంతో, వాలంటీర్లకు ఇప్పటిదాకా కమ్మేసిన వైసీపీ పొరలు కూడా తొలగిపోయినట్లయ్యింది.

సినిమా

‘కుబేరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ మారింది.. ఎందుకో తెలుసా?

అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనాత్మక విమాన ప్రమాదానికి నివాళిగా, 'కుబేరా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్రబృందం మార్చింది. ఈ ఈవెంట్ ఇప్పుడు జూన్ 15వ తేదీ...

మంగ్లీ కేసులో అసలేం జరిగింది?!

చేవెళ్ల సమీపంలోని త్రిపురా రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక జరిగింది. రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ వేడుకలో సుమారు...

Kiran Abbavaram: యువ కిరణం ‘కిరణ్ అబ్బవరం..’ యమా స్పీడుతో సినిమాలు...

Kiran Abbavaram: భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ గా ఇప్పుడు భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం...

Air India plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. సినీ తారల...

Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నాయి. దేశాధినేతలు తమ సంతాపం...

Ram Charan–Trivikram: రామ్ చరణ్ – త్రివిక్రమ్ మూవీ..! క్లారిటీ ఇచ్చిన...

Ram Charan–Trivikram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అధికారిక...

రాజకీయం

సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని...

విజయ్ రూపాణి మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, ఈ విషాదకర ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...

AP News: అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు...

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

ఎక్కువ చదివినవి

Mega 157: ‘ఇది కదా చిరంజీవి మ్యాజిక్ అంటే..’ ఆసక్తి రేకెత్తిస్తున్న మెగా157 అప్డేట్

Mega 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటివలే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న సినిమా...

సూర్య 46 షూటింగ్ స్టార్ట్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర...

సత్యమేవ జయతే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ హక్కు వుందా.?

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంలో వింతేముంది.? యజమాని జగన్ మెప్పు కోసం, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని...

Ustad Bhagat Singh: గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో పవన్ కల్యాణ్

Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. శ్రీలీల హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పవన్ పొలిటికిల్...

తల్లికి వందనం: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్

సుపరిపాలనకు ఏడాది.! ఔను, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది., ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పేరుతో నేటి నుంచే,...