జంట హత్యల కేసులో నింధితురాలు పద్మజ మరియు ఆమె భర్త పురుషోత్తం నాయుడు ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా లేదని వారి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదంటూ వైధ్యలు అన్నారు. వారిని ప్రస్తుతం గుంటూరు జిల్లా సబ్ జైల్లో ఉంచడం జరిగింది. జైల్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వ వైధ్యుడు వెళ్లగా ఆ సమయంలో కూడా వారు మానసికంగా రుగ్మతతో బాధపడుతున్నట్లుగా అనిపించారు.
ముఖ్యంగా పద్మజ ఇంకా పూర్తి స్థాయిలో తానే శివుడిని అంటూ చెప్పుకుంటూ తనకు తాను మాట్లాడుకుంటూ ఏదో పూజలు చేస్తున్నట్లుగా మంత్రాలు జపిస్తున్నట్లుగా ఉంది. ఇద్దరు ఎదిగి వచ్చిన కూతుర్లను పొట్టనబెట్టుకున్న ఈ ఇద్దరు తల్లిదండ్రులు పూర్తిగా వారి మానసిక స్థితి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంతగా కన్నీరు మున్నీరు అవుతారో కదా అంటూ జనాలు అయ్యో పాపం అంటున్నారు.
ప్రస్తుతానికి పురుషోత్తం నాయుడు కాస్త తేరుకున్నట్లుగా కనిపిస్తున్నా పద్మజ మాత్రం ఇంకా తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతుంది. జైలు సిబ్బందికి సహకరించక పోవడం పదే పదే మంత్రలు చెబుతూ ఏదో పిచ్చి సంజ్ఞలు చేస్తూ పూజలు చేస్తున్నట్లుగా చేస్తుంది. పూర్తిగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న ఆమె ను చూసి జైలు సిబ్బంది కూడా అయ్యో అనుకుంటున్నారు.
415107 628064I was searching at some of your articles on this website and I believe this internet internet site is truly instructive! Maintain on posting . 880133
587103 65735dress shops that offer discounts are quite common in our place and i always shop at them,. 459738
763506 925834What is your most noted accomplishment. They might want very good listeners rather than very good talkers. 233934