సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్య కేసులో పురుషోత్తం నాయుడు, పద్మజలను పోలీసులు అరెస్టు చేశారు. కుమార్తెలు అలేఖ్య, సాయిదివ్యను హత్య చేసిన కేసులో ఏ1గా పురుషోత్తం నాయుడు, ఏ2 గా పద్మజలను చేర్చారు.
వారిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులతో దేవుడి గదిలోకి బూట్లతో రావొద్దని, దేవుడి ఫొటోలు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. భర్తను నిందించారు. ‘నువ్వు చేసిన పని వల్లే కదయ్యా ఇదంతా జరిగింది.. నా బిడ్డలను వాళ్లు చూపిస్తున్నారు. ఈ ఒక్కరోజు అవకాశం ఇవ్వండి.. నా బిడ్లలు బతికి వస్తారు’ పోలీసుల కాళ్లకు మొక్కారు.
పోలీసులు వారిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో కూడా ఆమె విచిత్ర సైగలు చేస్తూనే ఉన్నారు. పద్మజకు కరోనా టెస్టు చేయబోతుంటే.. నాకు కరోనా టెస్టు ఏంటి. నేనే శివుడ్ని. నా గొంతులో హలాహలం ఉంది. కరోనా చైనా నుంచి రాలేదు.. చెత్తను కడిగేయడానికి నేనే వైరస్ పంపించాను’ అంటే గట్టిగా కేకలు వేశారు.
👉#Chittoor జిల్లాలో సంచలనం సృష్టించిన #Madanapalle జంట హత్యల కేసులో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
👉నిందితులకు కొవిడ్ పరీక్షలు ఛేస్తున్న సమయంలో 'నేనే శివుణ్ని… నాకు కరోనా పరీక్షలేంటి.. నన్ను అవమానించొద్దు' అని పద్మజ తన వింత ప్రవర్తనతో అందరిని హడలెత్తించింది. pic.twitter.com/oShAsHKf5O
— TeluguBulletin.com (@TeluguBulletin) January 26, 2021
668055 450974You produced some initial rate factors there. I seemed on the internet for the difficulty and located a lot of people will go along with together along with your site. 229142
676409 667234It is a shame you dont have a donate button! Id most certainly donate to this outstanding internet internet site! I suppose in the meantime ill be happy with bookmarking and putting your Rss feed to my Google account. I look forward to fresh updates and will share this weblog with my Facebook group: ) 727402