సెన్సిబుల్ సినిమాలతో తన న్యాచురల్ యాక్టింగ్ తో తనకంటూ విశిష్టమైన పేరుని తెచ్చుకున్న నిత్యా మీనన్, భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ కు పెయిర్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ కు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
రీసెంట్ గా నిత్యా మీనన్ మీడియాతో మాట్లాడుతూ నన్ను త్రివిక్రమ్ గారు లేడీ పవన్ కళ్యాణ్ అని పిలిచినట్లు తెలిపింది. “ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నన్ను లేడీ పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ తో నా పెయిరింగ్ బాగుంటుందని అన్నారు. పవన్ గారితో నటించడాన్ని నిజంగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఒక సాంగ్ ను షూట్ చేయాల్సి ఉంది” అని నిత్యా మీనన్ క్లారిటీ ఇచ్చింది.
సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెల్సిందే.
821263 833416This site is truly a walk-through it genuinely may be the details you wanted concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll absolutely discover it. 676078
91322 622478Good blog! Only issue is im running Firefox on Debian, and the internet site is seeking a little.. weird! Maybe you could want to test it to see for yourself. 460705