టాలీవుడ్ నిర్మాతల బంద్ కారణంగా గత నెలలోనే ప్రారంభం అవ్వాల్సిన మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో సినిమా ను త్వరలో పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలస్యం అయిన ఈ సినిమా ను ఇంకా ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారట. షూటింగ్ ల పునః ప్రారంభంకు నిర్మాతల మండలి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాంతో వెంటనే షూటింగ్ ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో పలువురు స్టార్స్ నటించబోతున్నారు.
ఒక సీనియర్ హీరోయిన్ ను ఈ సినిమా కోసం దించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మలయాళ స్టార్ నటుడు రోషన్ మాథ్యూ ను కీలక పాత్రకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కోబ్రా సినిమాలో ఈయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా ఫ్లాప్ అయినా కూడా రోషన్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అందుకే ఈయన్ని మహేష్ సినిమాలో నటింపజేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
60576 333807I believe other website proprietors really should take this internet site as an example , extremely clean and fantastic user genial style . 757984
536452 464672I like this weblog its a master peace ! Glad I observed this on google . 462943
18019 375207Das beste Webdesign Berlin erhalten Sie bei uns, genauso wie professionelles Webdesign. Denn wir sind die Webdesign Agentur mit pfiff. 681766