ఈమధ్య క్రికెటర్లు తమకిష్టమైన హీరో చెప్పిన డైలాగులు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గురించి ‘హీ ఈజ్ మాస్.. బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ హర్భజన్ సింగ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్ ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పిన డైలాగులు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూపర్ స్టార్ మహేశ్ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.
ఇటివల ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దూకుడు సినిమాలోని ‘మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతాను’ అనే డైలాగ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ సర్కారువారి పాట సినిమాలో నటిస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Indian Cricketer #MohammedKaif About Superstar #MaheshBabu 🔥🌟
"MIND LO FIX AITHE BLIND GA VELLIPOTHA "⚡💥 pic.twitter.com/TCLx62N3kb
— ꓷ A Я K 🦇 (@GothamHero_) September 8, 2021
938676 13599Several thanks for the amazing post C Id fun reading it! That i really like this weblog. 339453