కరోనా సమయం అని కూడా చూడకుండా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అత్యంత దారుణంగా ఫీజులను పెంచేస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా స్కూల్ ఫీజులను పెంచే విషయమై నిర్ణయం తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చాయి. కాని మద్య ప్రదేశ్ లో మాత్రం స్కూల్స్ ఇష్టానుసారంగా ఫీజులు పెంచేశాయి. ఆ విషయాన్ని విద్యా శాఖ మంత్రి వద్దకు తీసుకు వెళ్లి ఆయన్ను న్యాయం చేయమని కోరుదామని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు యూనియన్ గా ఏర్పడి వెళ్లారు.
విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్లి మంత్రికి మొర పెట్టుకున్న సమయంలో ఆయన కనీసం మానవతా దృక్పదంతో వ్యవహరించకుండా నోరు పారేసుకున్నాడు. వెళ్లి చావండి.. మీకు ఇష్టం ఉన్నది చేసుకోండి అంటూ పేరెంట్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఆయన తీరుపై ప్రజా సంఘాలు మరియు విపక్ష పార్టీలు అన్ని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేరెంట్స్ తో అలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన ఒక మంత్రిగా వ్యవహరించలేదు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
158381 469561You need to consider starting an email list. It would take your web site to its potential. 970621
968623 583307I would like to see far more posts like this!.. Excellent weblog btw! reis Subscribed.. 74196