Switch to English

‘జన’వాణి.! వైసీపీకి మరో షాక్ ఇచ్చిన జనసేనాని పవన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

జనసేన కౌలు రైతు భరోసా యాత్ర సృష్టించిన ప్రకంపనల దెబ్బకు అధికార వైసీపీ విలవిల్లాడుతోంది. జనసేన అధినేత ప్రస్తావన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార పర్యటనలు సాగడంలేదంటే, దానిక్కారణం జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర.. అన్నది నిర్వివాదాంశం.

మరిప్పుడు, జనసేనాని చేపట్టబోతున్న ‘జనవాణి’ కార్యక్రమం తర్వాత పరిస్థితులు ఎలా వుండబోతున్నాయ్.? జులై 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో వుండనున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఆయా అర్జీల విషయమై ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం జనసేన పార్టీ శ్రేణులు చేపడతాయి.

విజయవాడ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వరుసగా ఐదు వారాలపాటు ఈ ‘జనవాణి – జనసేన భరోసా’ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే. తద్వారా ప్రభుత్వం తాము ఉద్ధరించేస్తున్నామని చేసుకుంటున్న ప్రచారం ఉత్తదేనని జనసేన నిరూపించనుంది.

అంటే, వారం వారం అధికార వైసీపీకి గుండె దడ పట్టుకోబోతోందనే కదా అర్థం.? జనసేన పార్టీ ఈ ‘జనవాణి’ జనసేన భరోసా కార్యక్రమం చేపట్టనుందని తెలిసే, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని రంగంలోకి దిగారు.. జనసేన అధినేత మీద అర్థం పర్థం లేని విమర్శలు చేశారు, దూషణలకీ దిగారు.

మరి, విజయవాడ వేదికగా, జులై 3న జనసేన అధినేత అధికార పార్టీకి ఇవ్వబోయే కౌంటర్ ఎటాక్ ఎలా వుండబోతోంది.? అసలంటూ ఈ కార్యక్రమానికి ‘అర్జీలతో’ వచ్చే సామాన్యుల సునామీ ఎలా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.

అన్నట్టు, ఐదు వారాల పాటు.. అంటే, ప్రతి వారం జనసేనాని ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో వుంటారు.. మిగిలిన రోజుల్లో జనసేన శ్రేణులు, ప్రజలిచ్చిన అర్జీలతో ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు చేపడతారు. అంటే, ఏకధాటిగా 35 రోజులపాటు అధికార వైసీపీకి కంటి మీద కునుకు వుండే అవకాశమే లేదన్నమాట.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...