ఇండియన్ హాకీ టీమ్ ఒలింపిక్స్ లో సెమీస్ లో చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చింది. సెమీస్ లో గెలిచి ఉంటే పసిడి లేదా రజతం కన్ఫర్మ్ అయ్యి ఉండేది. కాని బెల్జియంపై సెమీస్ లో నిరాశ పర్చింది. ఒత్తిడిని అధిగమించలేక పోవడం వల్ల ఓటమి తప్పలేదు. 41 ఏళ్ల తర్వాత హాకీ ఇండియాకు ఒక పథకం రాబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సెమీస్ లో ఓడిపోయినా కూడా కాంస్యం కోసం హాకీ టీమ్ పోటీ పడబోతుంది. ఆ మ్యాచ్ లో గెలిస్తే కాంస్య పతకం వస్తుంది. 41 ఏళ్ల తర్వాత హాకీ జట్టు ఇండియాకు పతకంను తీసుకు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెమీస్ లో ఒత్తిడి వల్ల ఓడిపోయిన టీమ్ ఇండియా కనీసం కాంస్య పోరాటంలో అయినా విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి. కాంస్య పోరాటంలో కూడా ఒత్తిడికి గురయితే అడుగు దూరం నుండి వెనక్కు వస్తుందేమో అంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో టీం ఇండియా హాకీలో పతకంను తీసుకు వస్తుందా చూడాలి.
654157 395228wonderful post, quite informative. I wonder why the other experts of this sector do not notice this. You should continue your writing. Im confident, youve a terrific readers base already! 361355