ప్రస్తుతం కరోనా గురించి చర్చ బాగా తగ్గిపోయింది. గతేడాది అందరినీ వణికించిన కరోనా తగ్గుముఖం పట్టిందని అందరూ భావిస్తున్నారు కానీ అలాంటిదేం జరగలేదు. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్ లో కరోనా ఉదృతి తీవ్రంగా ఉంది. ప్రతిరోజూ అక్కడ వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి నుండి కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న అపవాదు బ్రెజిల్ ప్రభుత్వం భరిస్తోంది.
నిన్న ఏకంగా 1,910 మరణాలు బ్రెజిల్ లో సంభవించాయి. తాజా గణాంకాల ప్రకారం బ్రెజిల్ లో మొత్తం 2,59,402 మంది మరణించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మరణాల పరంగా ఈ దేశం రెండో స్థానంలో ఉంది.
మొత్తం ఈ దేశంలో 27 రాష్ట్రాలు ఉండగా మొత్తం 17 రాష్ట్రాల్లో కరోనా తన ఉనికిని చాటుతోంది. ప్రజారోగ్య సంస్థ ఫియోక్రజ్ దేశంలో కరోనా ఉధృతి ఆందోళన కరంగా ఉంది. మొదటిసారి పరిస్థితులు దిగజారుతున్నాయి అని వెల్లడించింది.
156075 573824hello!,I like your writing so considerably! share we communicate extra approximately your post on AOL? I want an expert in this space to solve my issue. Perhaps that is you! Looking ahead to see you. 982307
768782 635828You ought to be really astute at research and writing. This shows up in your original and distinctive content material. I agree along with your primary points on this topic. This content really should be seen by a lot more readers. 181303