ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమాల విషయంలో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని అమలు చేద్దామని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తమిళనాడులో దీన్ని స్వాగతిస్తున్నారు. తెలుగులో కూడా పాపులర్ అయిన తమిళ హీరో విశాల్ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్సాఫ్ తెలిపాడు.
“హ్యాట్సాఫ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చినందుకు. మేము కూడా తమిళనాడులో ఈ విధానాన్ని అమలులోకి తేవాలని అనుకుంటున్నాం.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారిని ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఆ విధానం వల్ల ఇండస్ట్రీలో పారదర్శకత పెరుగుతుంది. అలాగే ఇది అటు ప్రభుత్వానికి ఇటు ఇండస్ట్రీకి కూడా మంచి చేస్తుంది.” అని ట్వీట్ చేసాడు.
దేనికి ప్రశంసలు సార్… ఇన్కమ్ లేకుండా ప్రజలకి ఎక్కడినుండి తెచ్చి పెడుతున్నారు …
రేషన్ ఇంటికి అవసరమా,
40 సంవత్సరాలు దాటిన వారికి అమౌంట్ అవసరమా
ప్రతీ పిల్లాడికి 15000 అవసరమా దాని బదులు govt స్కూల్ లో చదివే పిల్లలకి మాత్రమే 15000 వేస్తా అంటే ఈ పాటికి govt స్కూల్ strength పెరిగేది
ఆగిపోయిన టీచర్స్ నియామకం జరిగి ఉండేది,
ఇంకా కాలిగా ఉన్న govt పోస్ట్లు fill ఐయ్యి ఉండేవి…
ఆటో వాళ్ళకి అమౌంట్ అందరికీ వచ్చాయా అయినా వాళ్ళు అడిగారా …
పక్కా ఇల్లు అన్నారు జరిగింది కానీ ఎలా జరిగింది నేను ycp అని ప్రూవ్ చేసుకున్న వాళ్లకి ,కొంతమందికి అయితే ఇల్లు ఉన్నా సరే మళ్లీ ఇల్లు ఇచ్చారు కావాలంటే సర్వే చేస్కోండి చెయ్యరు చేసినా ఆ ఊరి నాయకులు వారి వెనకాల ఉంటారు… ఏం రాజకీయాలు రా బాబు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు..,ఆ భారాన్ని మా పైనే రుద్దుతున్నారు కదరా…
ఉదా..
పెట్రోల్ రెట్లు
నిత్యావసర సరుకుల రెట్లు
గ్యాస్
ఇంకా ఇలా చాలానే… ఉన్నాయి దాచారు లోపల..😭
362120 178241Spot on with this write-up, I truly believe this internet site needs significantly much more consideration. Ill probably be again to read significantly more, thanks for that info. 86986
198672 916350It can be difficult to write about this subject. I feel you did an excellent job though! Thanks for this! 596458
612961 736194I enjoy searching through and I conceive this site got some truly beneficial stuff on it! . 738001