టోక్యో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా రజతంను గెలుచుకున్నాడు. 2012 లో సుశీల్ కుమార్ రెజ్లింగ్ లో పతకంను సాధించాడు. ఎట్టకేలకు మళ్లీ రవికుమార్ పతకంతో ఇండియా రాబోతున్నాడు. ఫైనల్ పోరులో రష్యన్ రెజ్లర్ తో పోరాడి హోరా హోరీగా పోటీని ఇచ్చిన రవికుమార్ చివర్లో తడబడ్డాడు. దాంతో రజతంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ లో పతకంను తీసుకు వచ్చి రెజ్లింగ్ లో భారత కీర్తి పతాకాన్ని నిలబెట్టిన రవి కుమార్ కు దేశం మొత్తం సలాం చేస్తోంది.
రవికుమార్ దహియాకు హర్యానా ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయల ప్రైజ్ బహుమానం ఇవ్వడంతో పాటు క్లాస్ 1 కేటగిరి ఉద్యోగంను కోరిన డిపార్ట్మెంట్ లో ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్దం అయ్యింది. రవి కి 50 శాతం రాయితీతో ప్లాట్ ను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. రవి దహియా సొంత ప్రాంతంలో ఇండోర్ రెజ్లింగ్ స్టేడియంను ఏర్పాటు చేయడం కోసం హర్యానా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు. మొత్తానికి రవి కుమార్ దహియాపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.
969062 888532Youre so cool! I dont suppose Ive read anything like this before. So nice to uncover somebody with some original thoughts on this topic. realy thank you for starting this up. this internet site is something that is needed on the internet, someone with a bit originality. valuable job for bringing something new towards the internet! 133831
972778 178288Real instructive and amazing anatomical structure of articles , now thats user pleasant (:. 87773
248042 59644But wanna comment on couple of general things, The internet site style is perfect, the content material material is really very good : D. 558824