కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120 పాములు ఉన్నాయి అంటూ భయం తో ఆ ఇంటి యజమాని మరియు కుటుంబ సభ్యులు ఏకంగా ఊరునే వదిలేసి పోయారు. తమ కుటుంబం కు అరిష్టం అంటూ వారు ఊరు వదిలారు.
జీవన్ సింగ్ అనే వ్యక్తి గత వారం రోజులుగా తన ఇంట్లో వరుసగా పాములను చూస్తున్నాడు. మొత్తం ఆ ఇంట్లో 120 పాములు గుర్తించారు. ఇంకా కూడా చాలా ఉంది ఉంటాయని స్థానికులు అంటున్నారు. ఒక్క ఇంట్లో ఇన్ని పాములు ఉండటం అంటే అది దోషంగా పూజారి చెప్పాడు. ఒక యేడాది కాలం పాటు ఆ ఇంటిని వదిలేసి వెళ్లిపోమని సలహా ఇచ్చాడట. దాంతో అతడు కుటుంబం తో కలిసి ఊరే వదిలి వెళ్ళిపోయాడు. ఇది మూఢ నమ్మకం అని అధికారులు చెప్పేందుకు ప్రయత్నించనగా జీవన్ ఒప్పుకోలేదట.
885184 543760Perfectly indited content material , thanks for selective information . 469206
629032 582204Thank you for your amazing post! It has long been very helpful. I hope that you will proceed sharing your wisdom with us. 597908