ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ గురించి జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యిందనే ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ వంటి ముఖ్య పట్టణాల్లో ఇప్పటికే సెకండ్ వేవ్ వల్ల మళ్లీ లాక్ డౌన్ ను విధించే అవకాశంను పరిశీలిస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కు ఎక్కువ అవకాశం లేదు. ముఖ్యంగా మన రాష్ట్రంలో సెకండ్ వేవ్ కు అవకాశం ఉండక పోవచ్చు అంటూ మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి రోజు 50 వేలకు పైగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. హైటెక్స్ లో జరిగిన సేఫ్ రీ ఓపెనింగ్ ఆఫ్ స్కూల్ కాన్సెప్ట్ కార్యక్రమంలో మంత్రి హాజరై పై వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ గారు బడుల రీ ఓపెన్ విషయంలో నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్బంగా ఈటెల అన్నారు.
498630 158147of course data entry services are really expensive that is why always make a backup of your files 709796
543357 347231yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. Its punk up to closed ego dispirited. All respecting those topics are movables her need to discover no end touching unpronounced. Thanks so much! 874932
38992 485205Hey there! Good post! Please when all could see a follow up! 593968