కోలీవుడ్ ప్రముఖ దంపతులు రాధికా, శరత్ కుమార్ లకు చుక్కెదురైంది. వీరిద్దరికీ చెన్నై స్పెషల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే రాధికా, శరత్ కుమార్ లో 2014లో విక్రమ్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించారు. ఆ సినిమా నిర్మాణం కోసం ఒక ప్రముఖ ఫైనాన్స్ సంస్థ నుండి కోటిన్నర అప్పు తీసుకున్నారు. దాని తర్వాతి ఏడాదే తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
తీరా తీర్చాల్సిన సమయం వచ్చాక కూడా అప్పు తీర్చలేదు. సదరు ఫైనాన్స్ కంపెనీ దంపతులపై ఒత్తిడి తేగా రూ. 10 లక్షల చెక్కులు ఐదు అందజేశారు. అయితే ఆ చెక్కులు బ్యాంక్ లో బౌన్స్ అయ్యాయి.
దీంతో చేసేదేం లేక ఆ ఫైనాన్స్ కంపెనీ కోర్టు మెట్లెక్కింది. గత నాలుగేళ్ల నుండి ఈ కేసు విచారణ సాగుతోంది. తాజాగా స్పెషల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
322942 822256I believe so. I believe your article will give those men and women a great reminding. And they will express thanks to you later 838900
509402 481473We keep your page. Watch it offline again soon. Really fascinating article. 218105