ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. చాలా మందికి లక్షణాలు లేకుండానే వైరస్ వస్తోంది. కొంత మందికి లక్షణాలు లేకపోవడంతో ఆ వైరస్ అనేది ఒకరి నుండి ఒకరికి సోకుతోంది. తాజాగా శ్రీకాకుళం టెక్కలికి చెందిన ఒక కుటుంబంకు చెందిన నాలుగు సంవత్సరాల కుర్రాడు గొంతు నొప్పి అంటూ ఏడుస్తూ ఉండటంతో హాస్పిటల్కు తీసుకు వెళ్లారు. వైధ్యులు పరీక్షలు నిర్వహించి ఏం లేదంటూ పంపించారు. ఆ తర్వాత రోజు కూడా గొంతు నొప్పి అంటూ ఏడుస్తూనే ఉండటంతో మళ్లీ హాస్పిటల్కు తీసుకు వెళ్లారు.
ఈసారి డిజిటల్ ఎక్స్రే చేయడంతో గొంతులో జిప్ ఉన్నట్లుగా గుర్తించారు. పాయింట్కు చెందిన జిప్ను కుర్రాడు మింగేశాడు. ఆ విషయంను గురించిన వైధ్యులు దాన్ని తొలగించేందుకు పిల్లాడికి ఫార్మాల్టీ కోసం కరోనా టెస్టు నిర్వహించాలని చెప్పారు. ఫార్మాల్టీ కోసం నిర్వహించిన కరోనా టెస్టులో కుర్రాడికి పాజిటివ్ వచ్చింది. దాంతో షాక్ అయిన కుటుంబ సభ్యులు మరియు వైధ్యులు అతడిని క్వారెంటైన్కు పంపించారు. ఇక అతడి తల్లిదండ్రులతో పాటు అతడితో కాంటాక్ట్ అయిన వారికి కూడా టెస్టులు నిర్వహించారు. కుర్రాడి తల్లికి కరోనా పాజిటివ్ నిర్థారణ అవ్వగా తండ్రికి మాత్రం నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అంతా కూడా క్వారెంటైన్లో ఉంటున్నారు.
581256 107360really nice publish, i definitely love this internet website, maintain on it 340292
3836 136338You ought to consider starting an email list. It would take your internet site to its potential. 550977
872045 670534I got what you mean , saved to my bookmarks , extremely nice site . 84561
93813 677111This internet website is my breathing in, truly good layout and perfect content . 702228