దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చాలా స్పీడ్ గా జరుగుతోంది. మార్చి 1వ తారీకున 60 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్దం అయ్యింది. ఆ వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ ను తీసుకున్న విషయం తెల్సిందే. ప్రధాని మార్చి 1వ తారీకున మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ ను తీసుకుని నేడు రెండవ డోసును తీసుకున్నాడు. మొదట డోస్ కు డోసుకు మద్య కనీసం నాలుగు వారాల సమయం ఉండాలని కేంద్రం సూచించింది. కాని ఇటీవలే ఆ గడువును 6 నుండి 8 వారాలకు పెంచింది.
ప్రధాని మొదటి డోసు వ్యాక్సిన్ ను తీసుకుని ఆరు వారాలు అయిన సందర్బంగా నేడు ఢిల్లీలో రెండవ డోసును తీసుకోవడం జరిగింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు వెళ్లిన ప్రధాని ఈసారి మాస్క్ ధరించి వెళ్లారు. పలువురు మంత్రులు మరియు రాజకీయ నాయకులు మార్చి 1వ తారీకున మొదటి డోసు తీసుకున్న వారు తాజాగా రెండవ డోసుకు సిద్దం అయ్యారు. మార్చి 1వ తారీకున అద్వానీ కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ఆయన తాజాగా రెండవ డోసు తీసుకున్నట్లుగా బీజేపీ వర్గాల వారు చెబుతున్నారు.
553846 576971Wow! This could be one certain of the most valuable blogs Weve ever arrive across on this topic. Actually Great. Im also an expert in this topic therefore I can understand your hard work. 595424
230673 316339really nice post, i undoubtedly genuinely like this incredible website, keep on it 616315
97900 651473Its great as your other weblog posts : D, thanks for posting . 330139
136123 975183In case you tow a definite caravan nor van movie trailer your entire family pretty soon get exposed towards the down sides towards preventing finest securely region. awnings 268679