ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్యలో ఏపీ రెండో స్థానంలో ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకూ అందరూ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.
మంత్రిగా రామచంద్రారెడ్డి పలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకూ వైసీపీలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు. అంబటి రాంబాబు, కిలారి రోశయ్య.. తదితరులు వైరస్ బారిన పడ్డారు. వీరంతా కోలుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, నియోజకవర్గాల్లో పర్యటించడం, ప్రజలతో మమేకం కావడంతో వైరస్ బారిన పడుతున్నారు.
349109 455010building websites is not only fun, but it can also create an income for yourself;; 756303
286333 106791For anybody who is considering about external complications, sometimes be tough amaze those to realize to produce just a single weed in this very flowing normally requires eleven liters concerning gasoline to. dc free mommy weblog giveaways family trip home gardening residence power wash baby laundry detergent 307374
853864 14819quite good post, i surely enjoy this amazing site, persist in it 868480
846547 121494This internet web site is often a walk-through rather than the details you wanted about it and didnt know who ought to. Glimpse here, and you will surely discover it. 987547