Switch to English

రౌడీలను రఫ్ఫాడిస్తున్న యోగి: మూడేళ్లలో 5వేల ఎన్ కౌంటర్లు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే గూండా రాజ్యమే అనే భావన ఉండేది. ఎక్కడ చూసినా గ్యాంగులు, రౌడీయిజం.. అచ్చం సినిమాల్లో చూసినట్టుగానే కనిపించేది. ఆయా రౌడీ గ్యాంగులకు రాజకీయ నేతల అండదండలు ఉండేవి. వారికి వీరు.. వీరికి వారు పరస్పరం సహకరించుకునేవారు. ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. గతంలో ఉన్న ప్రభుత్వాలు రౌడీయిజాన్ని అణచివేసే విషయంలో అంత సమర్థంగా పనిచేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2017లో బీజేపీ ఘన విజయం సాధించడంతో సీఎంగా పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్.. రౌడీల పాలిట సింహస్వప్నంగా మారారు.

గుండాగిరీ అనేదే లేకుండా చేయాలని సంకల్పించారు. దీంతో ఆయన హయాంలో వేలాది ఎన్ కౌంటర్లు జరిగాయి. మూడేళ్లలో ఏకంగా 5,148 ఎన్ కౌంటర్లు జరగ్గా.. 108 మంది రౌడీలు హతమయ్యారు. 1848 మంది గాయపడ్డారు. తాజాగా ఎనిమిది మంది పోలీసులను చంపిన రౌడీ షీటర్ వికాస్ దుబేతోపాటు అతడి అనుచరులను కూడా యూపీ పోలీసులు మట్టుబెట్టారు. రౌడీయిజాన్ని యోగి ఉక్కుపాదంతో అణచివేస్తుండటంతో రౌడీ షీటర్లు బెంబేలెత్తిపోయారు. బెయిల్ పై ఉన్నవాళ్లు, ఇతరత్రా కారణాలతో బయట ఉన్నవారు వెంటనే జైలుకు వెళ్లిపోయారు. ఈ మూడేళ్లలో ఏకంగా 17,145 మంది రౌడీలు తమంతట తాముగా కారాగార బాట పట్టారు. అక్కడైతే తాము కనీసం ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని అలా చేశారు. దీంతో యూపీలో పరిస్థితులు గణనీయంగా మారాయి. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా గూండాయిజాన్ని అదుపు చేయడంలో యోగికి నూటికి నూరు మార్కులు ఇవ్వాల్సిందే.

గతంలో ఎన్ కౌంటర్ అంటే పెద్ద చర్చ జరిగేది. నిజంగా జరిగిన ఎన్ కౌంటర్ల విషయంలోనూ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగా మారాయి. ప్రజలు సైతం ఇన్ స్టెంట్ న్యాయాన్ని కోరుకుంటున్నారు. కరడుగట్టిన నేరస్తులను ఎన్ కౌంటర్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అలా చేసిన పోలీసులపై పూలవర్షం కురిపిస్తున్నారు. మొన్న దిశ హత్యాచార కేసులో సీపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపించినట్టే.. తాజాగా దుబేను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను పూలదండలతో ముంచెత్తారు. కరడు గట్టిన నేరస్థుల పట్ల పోలీసులు ఇలా కఠినంగా ఉండాల్సిందే అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...