తెలుగు రాష్ట్రాల మద్య నెలకొని ఉన్న కృష్ణా జలాల వివాదం పై సుప్రీం కోర్టు ప్రధాన జస్టీస్ ఎన్ వి రమణ స్పందించారు. తెలుగు వ్యక్తి అయిన తెలుగు రాష్ట్రాల మద్య ఉన్న వివాదాన్ని మద్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. మద్య వర్తిత్వం తో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు గాను తెలుగు రాష్ట్రాల మద్య చొరవ అవసరం అన్నాడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కృష్ణ జలాల బోర్డును ఏర్పాటు చేసింది. కనుక ఆ బోర్డు నిర్ణయానుసారం వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటీషన్ వేసింది. తెలంగాణ కు కేటాయించిన దాని కంటే ఎక్కువగా నీటిని వినియోగించుకుంటుంది అంటూ పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కృష్ణ బోర్డు పని చేస్తుంది కనుక దీనిపై మళ్లీ చర్చ అవసరం లేదు అన్నట్లుగా తెలంగాణ తరపు లాయర్ సుప్రీంలో వాదించారు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి సుప్రీం జస్టీస్ ఎన్ వి రమణ పై వ్యాఖ్యలను చేశారు. మరి ఇద్దరు సీఎంలు మద్యవర్తిత్వంకు ఒప్పుకుంటారా అనేది చూడాలి.
905390 110806Thanks for yet another informative post. Exactly where else could anyone get that kind of info in such a effortless to realize way of presentation. 288339
380923 98776You created some decent points there. I looked more than the internet for your issue and discovered many people will go along with together with your web site. 376313