దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి నేడు. ఈ సందర్బంగా తెలుగు సినిమా పరిశ్రమ దర్శకుల దినోత్సవంగా జరుపుకుంటుంది. తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం దాసరి జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఇక తెలుగు సినీ ప్రముఖులు పలువురు దాసరి జయంతి సందర్బా సోషల్ మీడియా ద్వారా లేదంటే మరో మార్గం ద్వారా ఆయన్ను గుర్తు చేసుకుని ఆయనతో తమకు ఉన్న అనుబంధంను నెమరవేసుకున్నారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దాసరికి పద్మ అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.
ట్విట్టర్ లో చిరంజీవి… దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి జన్మదినం సందర్బంగా స్మృత్యంజలి. విజయాల్లో ఒకదాన్ని మించి మరోటి దక్కించుకున్న దర్శకుడు దాసరి. నిరంతరం చిత్ర పరిశ్రమలో సమస్యలను పరిష్కారానికి ఆయన చేసిన కృషి అందరికి ఎప్పటికి మార్గదర్శకమే. దాసరికి ఇప్పటిక తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవడం ఒక తీరని లోటు. ఆయనకు పోస్త్యుమస్ గా అయినా పద్మ పురష్కారంను ఇవ్వాలని తెలుగు వారు అంతా కోరుకుంటున్నారు. అది తెలుగు సినిమా పరిశ్రమకు దక్కే గౌరవం అంటూ చిరు ట్వీట్ చేశారు.
846322 58167Thanks for one more informative post. Where else could anyone get that kind of information in such a simple to understand way of presentation. 358238
972085 937590Hello! Good post! Please do keep us posted when we can see a follow up! 588870
854026 329249Awesome inkling Grace! ego was luxurious youd bring about this about your biz bump into upstanding lineage. We reason you! 90378
505807 61568I like this blog so considerably, saved to my bookmarks . 344420
210159 194278so a lot great details on here, : D. 798899