పోలవరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలవరం డ్యామ్ సందర్శనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రులు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి తదితరులతో కలిసి ఆయన పర్యటనకు వెళ్లారు.
ప్రాజెక్టుకు వెళ్లే దారిలో బారికేడ్లు తొలగించి పోలీసు వ్యాను, జీపులను అడ్డంగా పెట్టారు. దీంతో పోలీసుల చర్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోలవరం సందర్శనకు ఎందుకు వెళ్లకూడదో పోలీసులు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరినీ అడ్డుకోలేదని అన్నారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. చీకటి జీవోలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించే అధికారం తనకుందనిఅన్నారు. టీడీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకున్నాయి.
538065 973556I just could not go away your website prior to suggesting that I truly enjoyed the standard info an individual supply to your visitors? Is gonna be once again continuously in order to take a look at new posts 983660
I adore this site – its so usefull and helpfull. [url=http://www.noeunclinic.com/bbs/board.php?bo_table=free&wr_id=190411]baclofen te bestellen zonder voorschrift[/url]
553756 837493Thanks for all your efforts which you have put in this. really intriguing information . 346831