ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారణ కొనసాగుతోంది. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ బృందం కవితను విచారిస్తోంది. ఈక్రమంలో ఆమె నివాసంలోనే విచారించి, స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. 160 సీఆర్పీసీ కింద కేవలం సాక్షిగానే కవిత వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు.
రెండు టీమ్ లుగా వచ్చిన సీబీఐ బృందంలో మహిళా అధికారులు ఉన్నారు. నేటి సాయంత్రం వరకూ విచారణ కొనసాగనుంది. ఈనెల 6నే సీబీఐ అధికారులు విచారణ చేయాల్సి ఉండగా.. ఇతర కార్యక్రమాలు ఉన్నాయని 11న విచారణకు సిద్ధమని సమాచారం ఇవ్వడంతో నేడు విచారణ చేపట్టారు.
మరోవైపు.. శనివారం కేబినెట్ మీటింగ్ పూర్తవగానే కవితతో సీఎం కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ రాజకీయ కక్షలో భాగమని.. ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్టు తెలుస్తోంది. విచారణ సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఇంటికి రావొద్దని కవిత సూచించారు. ఈనేపథ్యంలో పోలీసులు కవిత ఇంటి మార్గంలో పోలిస్ పికెట్ ఏర్పాటు చేశారు.
154008 827399Spot on with this write-up, I truly suppose this web internet site needs rather much more consideration. most likely be once more to learn significantly a lot more, thanks for that information. 558232
534430 805203Im glad I found your article. I would never have made sense of this topic on my own. Ive read some other articles on this subject, but I was confused until I read yours. 8534
945795 237425superb post. Neer knew this, appreciate it for letting me know. 857769
373122 249431Hi my friend! I want to say that this post is awesome, good written and include almost all significant infos. Id like to see far more posts like this . 978414