టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం దక్కింది. ఇటీవల మ్యాచ్ లో పోరాడి ఓడిన పీవీ సింధు ఫైనల్ కు వెళ్లలేక పోయింది. మొదటి రెండు స్థానాలు మిస్ అయినా కూడా మూడవ స్థానం కోసం నేడు జరిగిన పోరాటంలో ఘన విజయంను పీవీ సింధు దక్కించుకుంది. పీవీ సింధు నేడు జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో పోటీ పడి గెలిచింది. ఈ గెలుపుతో సింధు కు కాంస్యం లభించింది.
వరుస గేమ్స్ లో సింధు హి బింగ్జియావోను మట్టి కరిపించడంతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రియో ఒలింపిక్స్ లో రజతం దక్కించుకున్న పీవీ సింధు ఈసారి బంగారంపై చాలా ఆశ పెట్టుకుంది. అయినా కూడా మన బంగారు సింధు కాంస్యం ను దక్కించుకుంది. సింధు దక్కించుకున్న ఈ విజయం కూడా అద్బుతం అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖులు సింధు విజయంకు అభినందనలు తెలియజేశారు. వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలను సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ గా పీవీ సింధు అరుదైన ఘనతను దక్కించుకుని తెలుగు వారు అంతా కూడా గర్వించేలా చేసింది.
956839 936897brilliantly insightful post. If only it was as effortless to implement some with the solutions as it was to read and nod my head at each of your points 102968
993771 767652I truly appreciated this gorgeous weblog. Make sure you maintain up the excellent function. Greatest Regards . 895626