కరోనాకు వ్యాక్సిన్ వచ్చేప్పటి వరకు దానితో జాగ్రత్తగా ఉండేందుకు జనాలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో శాస్త్రవేత్తలు వైరస్ ఏ సమయంలో యాక్టివ్గా ఉంటుంది, ఏ పరిస్థితుల్లో జీవించి ఉంటుంది అంటూ ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా టర్కీ శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశారు. గది ఉష్ట్రోగ్రత వద్ద దాదాపుగా 72 గంటల పాటు జీవించి ఉండే కరోనా వైరస్ మరిగే నీటిలో మాత్రం కేవలం పది సెకన్ల కంటే ఎక్కువ సమయం జీవించి ఉండదని అంటున్నారు.
ఏదైనా అనుమానం ఉన్న పదార్థాన్ని వంద డిగ్రీల సెల్సియస్ వద్ద నిమిషం నుండి రెండు నిమిషాల పాటు మరిగించడం లేదా ఉడికించడం చేయడం వల్ల దానిపై ఉన్న వైరస్ 99.9 శాతం పోతుందని వారు అంటున్నారు. సముద్రపు నీరు మరియు పరిశుభ్రమైన నీటిలో వైరస్ చాలా తక్కువ సమయం బతికి ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణం కారణంగా నీరు కలుషితం అయ్యి ఉంది. అందుకే మనం వాడే నీటిలో ఉండే వైరస్ పూర్తిగా పోవాలంటే 72 గంటలు పడుతుంది. అదే మరిగే నీటిలో వైరస్ అస్సలు ఉండదని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపితం చేశారు.
756832 668660We dont trust this amazing submit. Nevertheless, I saw it gazed for Digg along with Ive determined you can be appropriate so i ended up being imagining within the completely wrong way. Persist with writing top quality stuff along these lines. 273939