Switch to English

బిగ్‌ క్వశ్చన్‌: ‘కరోనా’ లాక్‌డౌన్‌ వారికి వర్తించవా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

సామాజిక దూరం పాటించాలి.. లాక్‌డౌన్‌ నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.. అంటూ ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజలు సైతం ప్రభుత్వాలకి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొందరు మాత్రం, నిబంధనలకు నీళ్ళొదులుతున్నారు. సాధారణ ప్రజల్లో కొందరు తప్పు చేస్తే వారికి జరీమానాలు విధిస్తున్నారు.. కేసులూ నమోదు చేస్తున్నారు. కానీ, కొందరు ‘బడాబాబులు’ మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలకు నీళ్ళొదులుతున్నారు.

ప్రభుత్వ పెద్దలతో ఫొటోల కోసం పోటీలు పడుతున్నారు. ‘డొనేషన్ల’ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే, సాధారణ ప్రజానీకం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ‘వీరికి సోషల్‌ డిస్టెన్స్‌ వర్తించదా.? లాక్‌ డౌన్‌ నిబంధనల నుంచి వీరికి వెసులుబాట్లు కల్పించారా.?’ అని జనం సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి డొనేషన్‌ ప్రకటించారు. ఆ వెంటనే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రినీ కలిసి డొనేషన్‌ అందించారు. ఇదెలా సాధ్యమయింది.? ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణ మధ్య బోర్డర్‌ని ‘సీల్‌’ చేసేశారు దాదాపుగా. తెలంగాణ నుంచి ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌కి వెళితే 14 రోజులపాటు క్వారంటైన్‌లో వుండాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకి రావాలనుకున్నా అదే పరిస్థితి. అయితే, అలా వచ్చేందుకూ చాలా నిబంధనలున్నాయి. మరి, ప్రముఖులెలా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి బోర్డర్లు దాటుతున్నట్టు.?

తాజాగా, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన కనగరాజ్‌ విషయమై కూడా పెను దుమారమే రేగుతోంది. కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా వున్న ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కి ఎలా రప్పించారు.? క్వారంటైన్‌ నిబంధనలు ఆయనకు వర్తించవా.? అని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది.

అన్నట్టు, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలకు ఎలాంటి లాక్‌డౌన్‌ నిబంధనలూ వున్నట్లు కన్పించడంలేదు. విజయసాయిరెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు రాష్ట్రమంతా చక్కర్లు కొట్టేస్తున్నారు. నిబంధనలకు నీళ్ళొదులుతూ ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేస్తున్నారు.. అనుచరులతో కలిసి చిన్నపాటి సమావేశాలూ నిర్వహిస్తున్నారు. జనానికి జరీమానాలు, కేసులు.. నాయకులకి మాత్రం ‘సన్మానాలు.. ఘనస్వాగతాలు’.. అవును మరి, ఇది కరోనా కాలం.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...