బాలకృష్ణ భార్య వసుంధర సంతకం ఫోర్జరీ జరిగినట్టుగా నిన్నటి నుంచి న్యూస్ వస్తోంది. మొబైల్ బ్యాంకింగ్ సేవల కొరకు ఉపయోగించుకునే ఫామ్ మీద ఆమె సంతకం ఫోర్జరీ చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే, తాను ఎలాంటి సంతకం చేయలేదని ఇప్పటికే వసుందర తెలియజేసింది. బాలకృష్ణ అకౌంటెంట్ కూడా దీనిపై స్పందించి సంతకం లాంటి వాటికోసం ఎవరూ రాలేదని అన్నారు.
కొర్రి శివ అనే వ్యక్తి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్ కోసం కాల్ చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, బ్యాంక్ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో బ్యాంక్ కు చెందిన వ్యక్తి దీనికి కారణం అని తేలింది. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది. కారణాలు ఏంటి అనే వాటిపై పోలీసులు, ఇటు బ్యాంకు అధికారులు విచారణ చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికి బాలకృష్ణ భార్య వసుంధర సంతకం ఫోర్జరీకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ట్రెండ్ అవుతూనే ఉన్నది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణతో కూడిన అంశాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు.
49865 481512Glad to be one of a lot of visitants on this awful web web site : D. 602865
516768 887490Thank you for your style connected with motive though this details is certain place a new damper within the sale with tinfoil hats. 123512