మన్సాస్, సింహాచలం ట్రస్టుల చైర్ పర్సన్ గా సంచయిత గజపతిరాజు నియామకంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఈరోజు హైకోర్టు కొట్టిసిన సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా నియమించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందించింది. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లామని ప్రకటించింది. ఈమేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం జగన్ ను కలిసిన తర్వాత మాట్లాడారు. కోర్టులో తమకు అనుకూల తీర్పు వస్తుందనే నమ్మకం ఉందన్నారు.
తాము ఏం చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగా వెళ్తామని అన్నారు. బ్రహ్మంగారి మఠం విషయంపై కూడా సీఎంతో చర్చించినట్టు తెలిపారు. ఈ విషయంలో కూడా చట్టప్రకారమే వెళ్తాం. వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్కు చేరాలన్నారు. పీఠాధిపతులతో కమిటీ వేసి చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. శివస్వామి ముందుగా నిర్ణయం ప్రకటించడం సరికాదని ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
479357 469838I feel one of your advertisements triggered my internet browser to resize, you might want to put that on your blacklist. 270039
923101 113710this is quite fascinating. thanks for that. we require far more web sites like this. i commend you on your wonderful content and exceptional subject choices. 162604
805517 209561Hey there. I want to to inquire somethingis this a wordpress weblog as we are thinking about shifting more than to WP. Also did you make this theme on your personal? Thanks. 296406