ఆయన ఒకప్పుడు రాష్ట్ర మంత్రి.. ఆయన కీలక శాఖలను నిర్వహించిన వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి… ఆయన రాజకీయ ఉద్దండుడు. ఎంతో మంది ఆయన నీడ నుండి వచ్చిన వారే. ఒక జిల్లా మొత్తంను కూడా శాశించగల శక్తి ఒకప్పుడు ఆయనది. కాని ఇప్పుడు కాలం మారింది… ఒకప్పుడు ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంకు ఆయన ఎప్పుడు అంటే అప్పుడు వెళ్లగల వ్యక్తి. కాని ఇప్పుడు మాత్రం ముక్యమంత్రి ఇంటి ముందు అర గంట పాటు వెయిట్ చేసి వెను దిరిగిన వైనం. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు ఆయన వెళ్లాలి అనుకున్నాడు. కాని ఆయన కు అపాయింట్మెంట్ లేక పోవడంతో వెను దిరిగాడు.
అపాయింట్మెంట్ లేకుండా వెళ్లనిచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పడంతో కేసీఆర్ లేకుంటే కనీసం కేటీఆర్ ను అయినా కలుస్తాను అంటూ ఆయన విజ్ఞప్తి చేశాడట. కాని భద్రత అధికారులు మాత్రం ఆయన్ను కనీసం ప్రగతి భవన్ గేటు కూడా దాటనివ్వలేదు. ఆయన్ను గేటు బయటే నిలబెట్టి వెనక్కు పంపించారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు జేసీ వారు ఎందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కాని కేటీఆర్ ను కాని కలిసేందుకు ప్రయత్నం చేసినట్లు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
488655 23460Thanks for an additional informative post. Where else could anyone get that kind of info in such a effortless to realize way of presentation. 815039
224729 683804Of course like your site but you require to check the spelling on several of your posts. Several of them are rife with spelling problems and I locate it quite bothersome to tell the truth nevertheless Ill undoubtedly come back once again. 377714