AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన కొనసాగుతోందని అన్నారు.
అవినీతిరహితంగా అబ్దిదారులకు నగదు.. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, సేవా రంగాల్లో రాష్ట్రం ప్రగతి సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో 11.43 శాతం జీడీపీ వృద్ధి నమోందైందని.. 2020-21 జీడీపీ వృద్ధిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిచిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగంలో అవాస్తవాలు చెప్పించారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. నీటిపారుదల రంగంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని నినదించారు. పోలవరం, పులిగొండ ప్రాజెక్టుల్లో అసత్యాలు చెప్పించారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి సభను బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించి వాకౌట్ చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
352229 630565whoa, this is a truly great piece of details. I read about something like this before, this really is impressively fantastic stuff. 442448
121903 468491This will be a fantastic website, will you be involved in doing an interview regarding how you designed it? If so e-mail me! 868314
333578 954039Aw, this became an extremely good post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a quite very good article but exactly what do I say I procrastinate alot and by no indicates find a approach to get something completed. 203584