Janasena: జనసేన 10వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. నేడు మచిలీపట్నంలో భారీగా సభ జరుగనుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేటి మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ‘వారాహి’పై మచిలీపట్నం వెళ్లనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు వీరమహిళలు, పవన్ అభిమానులు భారీగా తరలి వస్తున్నారు.
మచిలీపట్నంకు వచ్చే అన్ని వైపుల నుంచీ పవన్ అభిమానులు, కార్యకర్తలు భారీగా వస్తూండటంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీగా మారుతోంది. ఆయా మార్గాల్లో బైక్ ర్యాలీతో ఓ ప్రవాహంలా వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈరోజు సాయంత్రం జరిగే సభ ఓ ప్రభంజనం కానుందనే చెప్పాలి.
సభను పార్కింగ్ కాకుండా 35 ఎకరాల్లో నిర్వహించనున్నారు. వేదికకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. పదో ఆవిర్భావ సభ కాబట్టి తెలంగాణ నుంచి కూడా భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. వచ్చే ఎన్నికల ముందు సభ కావడంతో పవన్ ఏం మాట్లాడుతారో అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.
215834 208011I truly appreciated this fantastic blog. Make positive you maintain up the great function. All the finest !!!! 832106
57415 354343Intersting post and web site. Very good that Google listed so i was able to get here. This web site will go no in my bookmarks from now. 516041
27899 850735Currently it seems like BlogEngine is the finest blogging platform out there right now. (from what Ive read) Is that what youre making use of on your blog? 333272