ఏపీ అసెంబ్లీ ఒక్క రోజు బడ్జెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. సమయం తక్కువ ఉన్న కారణంగా వెంటనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2021 – 2022 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి రూ.2.30 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సారి 32 శాతం అదనంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్ లో పలు వర్గాల వారి సంక్షేమం కోసం భారీ మొత్తంను కేటాయిచడం జరిగినట్లుగా మంత్రి పేర్కొన్నారు.
బడ్జెట్ లో ముఖ్యమైన కేటాయింపులు ఇలా ఉన్నాయి..
చిన్నారుల సంక్షేమం కోసం ఏకంగా 16.7 వేల కోట్లను కేటాయించారు. ఇంకా ఈబీసీ సంక్షేమం కోసం 5.5 వేల కోట్లు, కాపుల సంక్షేమం కోసం 3.3 వేల కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కోసం 17.4 కోట్లు, మైనార్టీలకు 3.8 వేల కోట్లు, మహిళ అభివృద్దికి 47.3 వేల కోట్లు, వ్యవసాయ పథకాలు 11.2 వేల కోట్లు, ఆరోగ్య రంగంకు 14 వేల కోట్లు, పెన్షన్ కానుక 17 వేల కోట్లు, రైతు భరోసా కోసం 3.8 వేల కోట్లు, విద్యా దీవెన 2.5 వేల కోట్లు, సున్నీ వడ్డీల చెల్లింపు కోసం 865 కోట్లు కేటాయించడం జరిగింది.
408156 954334Does your site have a contact page? Im having trouble locating it but, Id like to send you an email. Ive got some suggestions for your blog you might be interested in hearing. Either way, great blog and I appear forward to seeing it develop over time. 553327
640865 123168I ought to test with you here. Which is not 1 thing I normally do! I enjoy studying a submit that will make men and women think. Also, thanks for permitting me to comment! 690741
116543 745144 Its hard to discover knowledgeable men and women on this topic, but you sound like you know what youre talking about! Thanks 674650