హైదరాబాద్ లో ప్రతిష్టించిన మెజార్టీ గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కు తరలి వస్తూ ఉంటాయి. ఈసారి రాష్ట్ర హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు వద్దని తేల్చి చెప్పింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడ ఏం తీర్పు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి వరకు అనుమతులు వచ్చినా కూడా ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేకుండా ఉంది. అందుకే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే ఏడాది నుండి మట్టితో గణుషుడిని తయారు చేయాలని.. నిమజ్జనం కూడా ప్రతిష్టించిన చోటే చివరి రోజున చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో 70 అడుగుల గణేషుడి విగ్రహంను ప్రతీష్టించబోతున్నట్లుగా పేర్కొన్నారు. అక్కడే తయారు చేసి.. అక్కడ 9 రోజులు పూజలు చేసి ఆ తర్వాత అక్కడే నిమజ్జనం కూడా చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని నిర్వాహకులు అతి త్వరలోనే మీడియాకు తెలియజేయబోతున్నారు.
722746 421842I think one of your advertisements triggered my internet browser to resize, you might want to put that on your blacklist. 486177
330713 663118Rattling clean internet web site , appreciate it for this post. 974404
855617 871195not everybody would need to have a nose job but my girlfriend really needs some rhinoplasty coz her nose is kind of crooked- 543510
669425 621087Quite fascinating information!Perfect just what I was looking for! 936547