ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసం వద్ద సహజంగానే పెద్ద ఎత్తున పోలీసులు పహారా కాస్తూ ఉంటారు. కాని నేడు రెట్టింపు సంఖ్యలో పోలీసులు సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ముందు కాపలాగా ఉన్నారు. ఆయన ఇంటి వద్ద ఉన్న పరిస్థితి నేపథ్యంలో మీడియా సందడి కూడా అక్కడ కనిపిస్తుంది. నేటితో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 550 రోజులు అయ్యింది. ఈ సందర్బంగా రైతులు సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే సమాచారం అందింది.
సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందడంతోనే పోలీసులు అక్కడకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు సీఎం ఇంటికి వెళ్లే రోడ్లు అన్ని బ్లాక్ చేశారు. కిలో మీటర్ మేరకు ఏ ఒక్కరు కూడా ఉండే అవకాశం లేదు. మొత్తానికి సీఎం కార్యాలయం వైపుకు కూడా రైతులను వెళ్లనిచ్చేది లేదు అంటూ పోలీసులు చెబుతున్నారు. రైతులు మాత్రం తమ ప్లాన్స్ తమకు ఉన్నాయంటున్నారు.
984083 525495Properly, that is great, but consider further options weve got here? Could you mind submitting an additional article relating to them also? A lot of thanks! 358374
142688 510901Some genuinely nice stuff on this internet website , I it. 877767