రెబెల్ స్టార్ ప్రభాస్ వరసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ ను దాదాపు పూర్తి చేసిన ప్రభాస్ ఆది పురుష్, సలార్ షూటింగులను మొదలుపెట్టేశాడు. ఈ రెండు సినిమాల షూటింగులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు ప్రభాస్. వచ్చే ఏడాది నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు.
ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ అయినా వివిధ కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. ఈ పాయింట్ ను ఇండియాలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయలేదని చెబుతున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా ఎంపికైంది.
తాజా సమాచారం ప్రకారం రాశి ఖన్నా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్, రాశి ఖన్నాల మధ్య మాటలు కూడా జరిగాయని చెబుతున్నారు.
628633 146176An intriguing discussion is worth comment. I think which you need to have to write much more on this matter, it may possibly not be a taboo subject but typically individuals are not enough to speak on such topics. To the next. Cheers 854391
760579 886006hello great site i will definaely come back and see again. 807636