రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రణాళికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞంగా సీఎం పేర్కొన్నారు. నాలుగైదు వారాల్లోనే కోటి మందికి వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సోమవారం నుంచి అర్భన్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రూరల్ ఏరియాలో పైలట్ ప్రాజెక్ట్గా.. మండలాల్లో వారానికి 4 రోజులు.. రోజుకు 2 గ్రామాల చొప్పున వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని సీఎం తెలిపారు. వ్యాక్సినేషన్ లో లోపాలు సరిదిద్దిన తర్వాత వేగం పెంచాలన్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తై ఉంటే వ్యాక్సినేషన్పై పూర్తి దృష్టి పెట్టేవాళ్లమని సీఎం ఈ సందర్భంగా అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్కు అడ్డంకులు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. ఇవన్నీ ప్రజారోగ్యానికి భంగం కలిగించే బాధ్యులదేనా అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా మనం చేయాల్సిన పని చేయాలని సీఎం అన్నారు.
233875 526631Music began playing any time I opened this site, so frustrating! 982282
338873 709560This internet website is my breathing in, extremely excellent layout and perfect content material material . 507429
775590 230138Most heavy duty trailer hitches are developed making use of cutting edge computer aided models and fatigue stress testing to ensure optimal strength. Share new discoveries along with your child and maintain your child safe by purchasing the correct style for your lifestyle by following the Perfect Stroller Buyers Guideline. 366026