Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: చంద్రబాబులా మారిపోతున్న వైఎస్‌ జగన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఏడాది తిరగకుండానే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిలోని అసలు కోణం బయటకు వస్తోంది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకి తానేమీ తీసిపోనన్నట్లు వ్యవహరిస్తున్నారు వైఎస్‌ జగన్‌. ప్రతిపక్షంపై బురద జల్లడం అధికారంలో వున్నవారికి కొత్తేమీ కాదు. అధికారంలో వున్నవారిని విమర్శించడం ప్రతిపక్షానికీ కొత్తేమీ కాదు. విపక్షాలు ప్రశ్నిస్తాయి.. అది ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేసేలా హెచ్చరించే వ్యవస్థ.

విపక్షం ఎంత గట్టిగా ప్రశ్నిస్తే, అధికార పక్షం అంత బాధ్యతాయుతంగా మెలగాలి. కానీ, ఈ రాజకీయ నీతి సూత్రాన్ని ఏనాడో రాజకీయ పార్టీలు విస్మరించాయి. సరే, విపక్షాలు నోరు జారితే అదో లెక్క. ప్రభుత్వాన్ని నడిపేవారు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నోరు జారితే ఎలా.? గతంలో చంద్రబాబు చేసింది ఇదే. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. విపక్షాల్ని ఉద్దేశించి ‘రాక్షసులు..’ అన్నారు. అక్కడితో ఆగలేదు, విపక్షాల్ని ఉద్దేశించి ‘ఉన్మాదులు’ అనేశారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. దీన్ని అసలు సిసలు ‘అదికార మదం’ అంటారన్న చర్చ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జరుగుతోంది.

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇంతలా అదిరిపడిపోవడానికి ఆయనేమీ బొటాబొటీ మెజార్టీతో అధికారంలోకి రాలేదు. అదే సమయంలో, విపక్షాలేమీ ఇప్పట్లో రాజకీయంగా పుంజుకునేలానూ కన్పించడంలేదు. ప్రధాన ప్రతిపక్షానికి 23 మంది ఎమ్మెల్యేలుంటే, అందులో ఇద్దరు ఇప్పటికే జారిపోయారు. ఇక మిగిలిన మరో విపక్షం జనసేనకు ఒక్క పార్టీ ఎమ్మెల్యే వుంటే.. ఆయనా ఎప్పుడో అధికార పార్టీ పంచన చేరిపోయారు.

151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో బలంగా వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఆ బలానికి అదనంగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు (టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు) మద్దతిస్తోంటే, ఇంకెందుకు వైఎస్‌ జగన్‌ ఇంతలా ఆందోళన చెందుతున్నట్లు.? ఒక్కటి మాత్రం నిజం.. వైఎస్‌ జగన్‌ మాటల్లో భయం కన్పిస్తోంది. ఆ భయం విపక్షాలు బలపడ్తాయని కాదు.. ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందని. అంటే, తాము తీసుకుంటున్న నిర్ణయాల్ని తప్పుడు నిర్ణయాలుగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నారని అనుకోవాలా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...