ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా అన్ని రంగాలను విభాగాలను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన ఆటలను కూడా కరోనా కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. కాని కొన్ని ఆటలు మాత్రం ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ కొరియాలో ఒక ఫుట్ బాల్ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. స్టేడియంలో ఆటగాళ్లను ఉత్సాహ పర్చేందుకు ప్రేక్షకులు లేకపోవడంతో బూతు బొమ్మలు ఏర్పాటు చేశారు.
సాదారణంగా షాంగ్ మాల్స్లో కొత్త డ్రస్లు వేసి షో కేస్లో పెట్టే బొమ్మలను స్టేడియంలో పెట్టారు. ప్రేక్షకులు ఉన్న ఫీలింగ్ కలిగేలా వాటిని ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని బూతు బొమ్మలు కూడా ఉండటంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఛీ ఇలాంటి పనులు చేయడం ఏంటీ అంటూ నిర్వాహకులపై మండి పడుతున్నారు. అవి బూతు బొమ్మలు అనే విషయం తెలియక పోవడంతో వారు తెచ్చి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయం నెట్టింట వైరల్ అయ్యింది.
734347 766658Some genuinely select articles on this internet web site , bookmarked . 773549
519769 754709What a lovely weblog page. I will undoubtedly be back once more. Please maintain writing! 243905