Switch to English

మాయలమారి కరోనా.. కొత్త లక్షణాలతో విజృంభణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. ఫలితంగా దాని ఇంకుంబెన్సీ పిరియడ్ పెరగడమే కాకుండా లక్షణాలు కూడా మారుతున్నాయి. తొలుత ఇది కణాలను పొదిగే కాలం 14 రోజులు ఉండగా.. అది ఇప్పుడు 28 రోజులకు పెరిగిపోయింది. ఇంతకుముందు 14 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడేవి. ఒకవేళ 14 రోజులు దాటినా లక్షణాలు లేకుంటే కరోనా లేనట్టే. కానీ ఇప్పుడు ఆ సమయం 28 రోజులకు పెరగడంతో ఆ మేరకు క్వారంటైన్ సమయం కూడా పెంచాల్సి వచ్చింది.

పొడి దగ్గు, జ్వరం, తుమ్ముల వంటి ప్రాథమిక లక్షణాలు తొలుత కనిపించగా.. అనంతరం వీటిలోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రుచి, వాసన కూడా తెలియకపోవడం కరోనా లక్షణాల్లో కొత్తగా చేరాయి. తాజాగా చలి, వణుకు, తలనొప్పి కూడా వీటిలో చేరినట్టు తేలింది. అలాగే గాలిద్వారా ఈ వైరస్ వ్యాపించే అవకాశం లేదని ఇన్నాళ్లూ భావించారు. కానీ తాజా పరిశోధనల్లో అది కూడా తప్పని వెల్లడైంది. గాలిలో నుంచి కూడా వైరస్ వ్యాపిస్తోందనడానికి ఆధారాలు దొరికినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గాలి తుంపర్లలో వైరస్ కు చెందిన జన్యు ఉనికిని గుర్తించినట్టు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ పుట్టిన వూహాన్ లోని రెండు ఆస్పత్రుల పరిసరాల్లో గాలిలో పరిశోధనలు జరిపి ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు. అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపిన తర్వాతే పూర్తిస్థాయి నిర్ధారణకు రాగలమని చెబుతున్నారు.

గతంలో ల్యాబ్ లో జరిపిన పరిశోధనల్లోనూ ఈ విషయం చూచాయగా వెల్లడైందని.. తాజాగా నేరుగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయంలో స్పష్టత వచ్చిందని వివరించారు. మొత్తానికి మాయలమారి కరోనా ఎప్పటికప్పుడు కొత్త లక్షణాలతో విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే దీనిని నియంత్రించేందుకు మందులు తయారీలో పలు దేశాలు నిమగ్నమై ఉన్నాయి. అలాగే వాక్సిన్ రూపకల్పనకూ కసరత్తు చేస్తున్నాయి. ఒకవేళ కరోనా మహమ్మారి ఇలాగే తనను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళితే మందులు, వాక్సిన్ లోనూ ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. అసలు ఈ మహమ్మారి ప్రతాపానికి ముగింపు ఎప్పుడు పడుతుందో చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...