Switch to English

జగన్ ముందు భారీ సవాళ్లు.. ఎదుర్కొంటాడా? చేతులెత్తేస్తాడా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చామన్న ఆనందం కంటే అడుగడుగునా ఎదురౌతున్న సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అనే బాధ ఎక్కువైంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఎన్నికల మ్యానిఫెస్టో లో పెట్టిన నవరత్నాలు హామీలను నెరవేర్చేందుకు అన్ని రకాలుగా జగన్ సిద్ధం అయ్యి దానికి తగిన ఏర్పాట్లు చేసుకొని అమలు చేస్తున్నాడు.

ప్రజల ముఖ్యమంత్రిగా అనిపించుకోవడానికి జగన్ చేసిన ప్రయత్నం అంతాఇంతా కాదు. ఆరు నెలల్లోనే జగన్ ప్రజల ముఖ్యమంత్రిగా మెప్పు పొందాడు. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. అప్పటి వరకు రాజధాని విషయంలో సైలెంట్ గా ఉన్న జగన్, మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో రాజధాని రగడ మొదలైంది. రాజధాని ప్రాంతంలోని రైతులు గొడవలు, ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. ఆ గొడవలు ఎలాగోలా సద్దుమణుగుతున్నాయి… రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బలం నిరూపించుకుంటే మూడు రాజధానులు ప్రజలు మద్దతు ఇస్తున్నారు అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు అనే లోగా కరోనా మహమ్మారి వచ్చిపడింది.

కరోనా రాష్ట్రంలో పెద్దగా లేదు కాబట్టి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. కానీ, సుప్రీం కోర్టు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ తరువాతే కథ మొత్తం మారిపోయింది. మార్చి 22 వ తేదీన జనతా కర్ఫ్యూ విధించడం, ఆ తరువాత రాష్ట్రాలు లాక్ డౌన్ చేయడం, ఇండియాను 21 రోజులపాటు లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడంతో జగన్ ప్రభుత్వం వేసుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయి. బడ్జెట్ సమావేశాలు లేకుండానే మూడు నెలల కోసం ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ ద్వారా దానిని ఆమోదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రస్తతం రాష్ట్రంలో కరోనా ప్రభావం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే పెద్దగా లేదని చెప్పాలి. తెలంగాణలో 59 కేసులుంటే, ఆంధ్రప్రదేశ్ లో 13 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మార్చి మొదటివారం నుంచి ఆంధ్రప్రదేశ్ కు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల సంఖ్య 20 వేలకు పైగా ఉన్నది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో వైరస్ ను జగన్ ప్రభుత్వం ఎలా కట్టడి చేస్తుంది అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉన్నది. ఇప్పటి వరకైతే కంట్రోల్ లోనే ఉన్నది. ఇకపై కూడా అలానే ఉంటుందా? జగన్ ప్రభుత్వం కరోనాపై యుద్ధం చేసి గెలుస్తుందా? చూద్దాం.

7 COMMENTS

  1. 💫 Wow, blog ini seperti roket meluncur ke galaksi dari keajaiban! 💫 Konten yang mengagumkan di sini adalah perjalanan rollercoaster yang mendebarkan bagi imajinasi, memicu ketertarikan setiap saat. 🎢 Baik itu gayahidup, blog ini adalah sumber wawasan yang mendebarkan! #PetualanganMenanti Terjun ke dalam petualangan mendebarkan ini dari imajinasi dan biarkan pikiran Anda terbang! ✨ Jangan hanya menikmati, alami sensasi ini! #BahanBakarPikiran Pikiran Anda akan bersyukur untuk perjalanan mendebarkan ini melalui dimensi keajaiban yang penuh penemuan! 🌍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...