Switch to English

ప్రాణాలు పోతున్నా ‘పారాసిటమాల్‌’ పైత్యం ఆగడంలేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.. పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుంది..’ అన్న మాట ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి రావడమంటే, ‘ప్రజల్లో ఆందోళన పెంచకూడదు’ అన్న ఉద్దేశ్యాన్ని మాత్రమే ఆ పాలకుడి వ్యాఖ్యల నుంచి చూడాలి. కానీ, దానికి కొనసాగింపుగా బాధ్యతగలిగిన ఓ ఉన్నతాధికారి ’650 గ్రాముల పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ ఆరు గంటలకు ఓ సారి వేసుకోవాలి..’ అని సూచిస్తే మాత్రం, అది పూర్తిగా బాధ్యతారహిత్యమే.

సదరు అధికార పార్టీకి వత్తాసు పలికే మీడియా, ‘పారాసిటమాల్‌తో అద్భుత ఫలితం..’ అంటూ కరోనా వైరస్‌ గురించి ప్రచారం చేస్తే, అది నూటికి నూరుపాళ్ళూ దుష్ప్రచారమే. ఎందుకోసం ఇదంతా జరుగుతోంది.? నిజంగా ప్రజల క్షేమం ఆశిస్తే, ఇలాంటి ప్రకటనలు వస్తాయా.? ఇలాంటి ప్రచారాలు తెరపైకి వస్తాయా.? జ్వరం తగ్గించడానికి పారాసిటమాల్‌ దివ్యౌషధమే. కానీ, కరోనా వైరస్‌ ద్వారా జ్వరం ఒక్కటే వస్తుందని ఎలా చెప్పగలం.?

చాలామందికి అసలు వ్యాధి లక్షణాలే కన్పించకుండా వారి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందుతోందని పరిశోధనలు నిరూపించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొన్ని మెడిసిన్‌ కాంబినేషన్స్‌ గురించి సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. అవి ప్రయోగాల దశలో వున్నాయనీ, త్వరలోనే మందు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకోపక్క, కరోనా బాధితులకు రకరకాల వైద్య చికిత్సలు అందిస్తున్నారు వైద్యులు.. ప్రపంచ వ్యాప్తంగా వైద్యుల మధ్య ఓ అవగాహనతో వ్యవహారం నడుస్తోంది. రకరకాల మందుల్ని ఉపయోగిస్తున్నారు. ఆ వైద్యుల నుంచి సమాచారం తీసుకుని, దాన్ని ప్రచారంలోకి తెస్తే అదో లెక్క.

కొందరు వైద్యులే, పారాసిటమాల్‌ ప్రచారాన్ని తప్పు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పారాసిటమాల్‌పై ప్రచారం, లేనిపోని దారుణాలకు కారణమవుతుందన్నది నిర్వివాదాంశం. ‘జ్వరం వస్తే దాన్ని తగ్గించడానికి పారాసిటమాల్‌ వాడతాం..’ అని వైద్యులు చెబుతున్నా, ఆ వైద్యులే, పారాసిటమాల్‌తోనే కరోనా తగ్గిపోతుందనేది దుష్ప్రచారమని స్పష్టం చేస్తున్న విషయాన్ని సోకాల్డ్‌ పాలకులు, వారికి వత్తాసు పలికే మీడియా మానుకోవాలి. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం, కరోనా వైరస్‌ విషయమై ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. వైద్య నిపుణులు తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు ప్రజలకి. అవన్నీ పాటించాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...