Switch to English

బొత్స లీకులు.. వైసీపీ వ్యూహమేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఏదైనా విషయంపై ప్రజా అభిప్రాయం ఏమిటో తెలుసుకునేందుకు ఒక్కో పార్టీ ఒక్కో విధమైన వైఖరి అవలంభిస్తుంటుంది. సాధారణంగా ఇందుకు ఏ పార్టీ అయినా మీడియానే ఉపయోగించుకుంటుంది. తెలుగుదేశం పార్టీ అయితే, ఏదైనా కీలక అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు తన అనుకూల మీడియాకు లీకు ఇచ్చి వార్త రాయిస్తంది. అది ప్రజల్లోకి వెళ్లి చర్చ జరిగిన తర్వాత దానిపై ముందుకెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది.

తాజాగా ఏపీలో అధికార వైఎస్సార్ సీపీ ఈ విషయంలో తనదైన వ్యూహం అవలంభిస్తోంది. కీలక అంశాలపై ఏ విషయాన్నైనా మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారానే లీకుల రూపంలో వెల్లడిస్తోంది. ఏపీ కేబినెట్ లోని సీనియర్ మంత్రుల్లో ఒకరైన బొత్స.. అతి తక్కువ కాలంలోనే వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. వైఎస్ కేబినెట్ లో పనిచేసిన ఆయన.. ఇప్పుడు జగన్ కేబినెట్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

పార్టీకి సంబంధించిన కీలక విషయాలు తెలిసే అతి తక్కువ మందిలో బొత్స ఒకరు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలకు ఆయనే కేంద్ర బిందువుగా ఉంటున్నారు. రాజధాని విషయంలో తొలుత తేనె తుట్టెను కదిలించింది బొత్సనే. అమరావతి రాజధానిగా పనికిరాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటికి రెండుసార్లు బొత్స ఈ అంశంపై మాట్లాడిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది.

తాజాగా బీజేపీతో పొత్తు విషయంలోనూ బొత్సే అత్యుత్సాహం ప్రదర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీఏలో చేరతామని స్పష్టంచేశారు. దీనిపై పార్టీ వైఖరి ఏమిటో ప్రకటించక ముందే బొత్స తన అభిప్రాయం వెల్లడించారు. దీనిపై ఒక్కసారిగా దుమారం రేగింది. బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు కుదిరితే తాను అందులో ఉండనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఇక పలువురు బీజేపీ నేతలు సైతం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. తాము వైసీపీ, టీడీపీకి సమానదూరమని.. జనసేనతోనే కలిసి సాగుతామని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధియోదర్ పేర్కొన్నారు.

ఇలా ఏ అంశమైనా బొత్సే ముందుగా మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ వెల్లడించడం వైసీపీ వ్యూహమేనని చెబుతున్నారు. రాజధాని విషయంలోగానీ, బీజేపీతో పొత్తు విషయంలోగానీ బొత్స వ్యాఖ్యలను పార్టీ ఖండించే ప్రయత్నం చేయకపోవడం.. పైగా బొత్సపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వంటి అంశాలు ఇదంతా అధికార పార్టీ వ్యూహంలో భాగమేనన్న సంగతి నిర్ధారిస్తోందని పేర్కొంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...