Switch to English

మండలి రద్దు నిర్ణయం టిడిపికి లాభం చేకూరుస్తుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పక్కర్లేదు. మూడు రాజధానులు అంటే వినడానికి బాగానే ఉంటుంది. కానీ చేతల దగ్గరికి వచ్చే సరికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో అందరికి తెలుసు. ఇబ్బందుల నుంచి బయటపడటం అంటే అంత తేలికైన విషయం కా దు అన్నది వాస్తవం.

ఇప్పటికే రాష్టానికి పుట్టెడు అప్పులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ. 700 కోట్లు వడ్డీ కడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఇంత మొత్తంలో వడ్డీలు కడుతున్న ప్రభుత్వం ఎందుకు మరలా ఇప్పుడు తిప్పలు తెచ్చుకుంటుందో తెలియడం లేదు. ఒక్క రాజధాని అంశమే మహా భారంగా మారిన ఈ రోజుల్లో మూడు రాజధానులు అంటే మహా కష్టం. మూడు ప్రాంతాలకు ప్రజలు తిరగాలి అన్నా, మూడు రాజధానుల్లో మంత్రులు ఉండాలి అన్నా చాలా కష్టమైపోతుంది.

దీనికి తోడు ఇప్పుడు మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మండలి రద్దు ఫలితంగా ఇబ్బందులు వస్తాయని ప్రభిత్వానికి మచ్చ ఏర్పడుతుందని అంటున్నారు ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పైగా మండలి వలన ఉపయోగం లేదని స్పష్టంగా చెప్తోంది.

మండలి వలన రోజుకు కోటి వరకు ఖర్చు అవుతున్నట్టు చెప్తోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి మండలిని తీసుకురావాల్సిన అవసరం గురించి, బిల్లుల పై చర్చించే అంశాల గురించి ఆయన పలుమార్లు చట్టసభల్లో పేర్కొన్నారు. ఇప్పుడు అదే మండలిని ఆయన తనయుడు తప్పుపడుతూ రద్దుకు ప్రతిపాదించారు.

దీనిని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నది. బిల్లును అడ్డుకున్నందుకే కాముండా, సభలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉందని రద్దుకు తీర్మానం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బిసి, ఎస్సీ,ఎస్టీ వర్గీయులు ఎక్కువగా ఉన్న మండలిని రద్దు చేయడం అంటే వారిని వ్యతిరేకించినట్టే అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవే ప్రధాన అస్త్రాలుగా మారబోతున్నాయి. ప్రతిపక్షాలు అన్ని కలిసి ఈ విషయంలో పోరాటం చేస్తే వైకాపా దూకుడు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే పార్టీల కంటే కూడా ప్రజలే అధికంగా నష్టపోతారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...