Switch to English

ఇది క్లియర్.! టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ గల్లంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

‘వైసీపీ ఓటు బ్యాంకు చీలనివ్వను..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు.? ఈ విషయమై వైసీపీ వాదన చూస్తే ‘నవ్వులాట’ని తలపిస్తోంది. ఆ పార్టీ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

చంద్రబాబుని వదిలేసి మరీ, జనసేన అధినేతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలంతా విరుచుకుపడుతున్నారు ఇటీవలి కాలంలో. సోషల్ మీడియాలో అయితే వైసీపీ ‘పేటీఎం’ కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

నిత్యం మార్ఫింగులు చేసుకుంటూ, అడ్డగోలు కామెంట్లతో సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేతని తూలనాడటమే పని. ఆ లెక్కన, జనసేన అధినేత కారణంగా చాలామంది వైసీపీ ‘సోషల్’ కార్మికులకు ఉపాధి దొరుకుతోందనుకోండి.. అది వేరే సంగతి.

ఇలా వైసీపీ తరఫున పనిచేస్తోన్న చాలామంది సోషల్ కార్మికులు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గల్లంతేనని ఆఫ్ ది రికార్డుగా అభిప్రాయపడుతున్నారట. ఇటీవలి కాలంలో ఏ సర్వే వెలుగు చూసినా, అందులో వైసీపీ పరిస్థితి దయనీయంగానే కనిపిస్తోంది. కానీ, వాటికి ‘ఆల్టర్’ చేసి, బ్లూ మీడియా ద్వారా బయటకు వదులుతోంది వైసీపీ.

60 నుంచి 70 శాతం మంది ప్రజా ప్రతినిథులపై వ్యతిరేకత వుందని కొన్నాళ్ళ క్రితం అప్పటి ‘తాజా మాజీ మంత్రి’ ప్రకటించేయడం పెను దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే.

తాజాగా వైసీపీ సొంత సర్వే ఒకటి, వైసీపీకి 35 శాతానికి లోబడే ఓట్లు వస్తాయని తేల్చిందట. ఇక్కడ జనసేన పార్టీకి 20-25 శాతం వరకూ ఓట్లను ఆ సర్వే పేర్కొందిట. మెజార్టీ ఓట్లు టీడీపీకి దక్కే అవకాశం వున్నా.. జనసేన పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వస్తాయని (కొన్ని నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టడం వల్ల) తేల్చిందట ఆ సర్వే.

అధికార వైసీపీ సర్వేలో ఇలాంటి ఫలితాలు రావడంతో.. ఒకవేళ టీడీపీ – జనసేన కలిస్తే పరిస్థితి ఏంటి.? అని వైసీపీ అధినాయకత్వం తెగ బాధపడిపోతోందట. ఈ సర్వే వ్యవహారం కూడా వైసీపీ నుంచే లీకవుతోందంటే.. ఇక బాధపడటానికేమీ లేదు.. వైసీపీ గల్లంతే.. అన్న అభిప్రాయానికి వైసీపీలో మెజార్టీ నేతలు వచ్చేసినా ఆశ్చర్యమేముంటుంది.?

108 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...