తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జార్ఖండ్ కు చెందిన గ్యాంగ్ తో నా హత్యకు కుట్ర జరుగుతోంది. దీనిపై ఆధారాలతో ప్రధానికి లేఖ రాస్తాను. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై నేను ఇచ్చిన ప్రివిలేజ్ పిటిషన్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విషయంలో స్పందించినంత వేగంగా స్పందించాలని స్పీకర్ ను కోరుతున్నా’.
‘రాష్ట్రంలో ఇకపై జగనన్న గోరుముద్ద పథకం నడవదు. కేంద్రం నిధులతో ఇకపై రాష్ట్రంలో జగనన్న పథకాలు కొనసాగవు. ఈ విషయంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ కూడా రాశాను’.
‘చిరంజీవిని అల్లరి చేసేందుకే రాజ్యసభ అవకాశం ఇస్తున్నట్టుగా ఓ పత్రికలో కథనం రాయించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చిరంజీవి చేయరు. చిరంజీవి చెప్పకపోతే సీఎంకు సినిమా కష్టాలు తెలియవా. ’
497254 903151I feel 1 of your ads triggered my internet browser to resize, you might want to put that on your blacklist. 263231
91567 414159What a lovely blog. Ill surely be back again. Please preserve writing! 63264
Fantastic page, Maintain the good work. With thanks. [url=http://sysprint.co.kr/bbs/board.php?bo_table=estimate&wr_id=1601228]Farmacia online per norfloxacin senza ricetta[/url]