అయిదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగింది. పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయిదు రాష్ట్రాల్లోని మొత్తం 690 స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి 7 వరకు.. 7 విడతల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. మార్చి 10న కౌంటింగ్ జరుగుతుంది. ఈమేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రకటించారు.
అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో 7 విడతల్లో.. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్ లో 403, పంజాబ్ లో 117, ఉత్తరాఖండ్ లో 70, మణిపూర్ లో 60, గోవాలో 40 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈక్రమంలో ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది.
603501 470682I like this post, enjoyed this one thanks for posting . 846505
259050 225544A thoughtful insight and concepts I will use on my blog. Youve naturally spent a lot of time on this. Thank you! 495377
57938 543509Thank you for writing this tremendous top quality write-up. The information in this material confirms my point of view and you genuinely laid it out nicely. I could never have written an write-up this excellent. 235338