ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. పోలవరంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యలు పదేపదే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. పోలవరంపై సభలో సీఎం జగన్, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వచ్చి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి టీడీపీ సభ్యులపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ 9 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులు సభను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో.. ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్, వేగుళ్ల జోగేశ్వర రావు, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణ బాబు.. లను స్పీకర్ సస్సెండ్ చేశారు.
349080 510642very great publish, i truly enjoy this web website, carry on it 530516
246219 582663Wow, cool post. Id like to write like this too – taking time and real effort to make a good article but I procrastinate too significantly and never appear to get started. Thanks though. 182689
872198 224187Enjoyed examining this, really excellent stuff, thanks . 711180