రాజస్థాన్ లో దోపిడీ దొంగలు రెచ్చి పోతున్నారు. కారు లో వచ్చిన దొంగలు ధాన్యం వ్యాపారి వద్ద ఉన్న 81 లక్షల రూపాయలను పట్ట పగలు.. నడి రోడ్డు మీద లాక్కు వెళ్లడం అందరికీ షాకింగ్ గా ఉంది. స్కూటర్ పై వెళ్తున్న వ్యాపారి నుండి నగదు సంచి ని కారులో వచ్చిన వ్యక్తులు లాక్కుని వెళ్లడం.. అదంతా సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఎంక్వౌయిరీ జరుగుతుందని పోలీసులు తెలియజేశారు. నెంబర్ ఆధారంగా మరియు వచ్చిన జనాల దొంగల యొక్క బాడీ లాంగ్వేజ్ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు.
పట్ట పగలు నడి రోడ్డు మీద 80 లక్షల రూపాయలను దోచుకు వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ సామాన్య జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
804020 557276Straight to the point and well written! Why cant everyone else be like this? 275907
40274 461172Bookmarked. Kindly also visit my web site. 177965