దసరా మహోత్సవాల సందర్బంగా నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవ స్థానంలో ప్రత్యేక పూజల నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారిని మరియు ఆలయంను ఏకంగా అయిదు కోట్ల నోట్ల కట్టలతో అలంకరించారు. అంతే కాకుండా 3.5 కోట్ల రూపాయల విలువైన బంగారు బిస్కట్లు మరియు 3.5 కోట్ల రూపాయల విలువైన వెండి బిస్కెట్ల తో అమ్మవారిని అలంకరించారు.
మహబూబ్ నగర్ జిల్లా వేమూరి చంద్రశేఖర్ నేతృత్వంలో 120 మంది ఈ డిజైన్ ను చేశారు. నోట్ల కట్టలతో అలంకరించిన అమ్మవారి దేవస్థానంను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు క్యూలు కట్టారు. ఆలయంను ఇంత అందంగా ఖరీదుగా అలంకరించిన దేవాలయ కార్యదర్శులు మరియు ఇతులకు భక్తులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆర్య వైశ్యుల ఇలవేల్పు అయిన కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ప్రతి ఏడాది ఇంతే వైభవంగా వారు అలంకరించుకోవడం జరుగుతుంది.
903094 648857This internet website is my intake , real very good layout and perfect subject material . 890668
676317 260519I adore your wp web template, wherever would you obtain it via? 99796
858353 784522As soon as I found this internet site I went on reddit to share some of the love with them. 969508
707848 82217I think one of your ads triggered my internet browser to resize, you may want to put that on your blacklist. 692561