అమెరికాకు చెందిన 63 ఏళ్ల కిమ్ రిచర్డ్ సన్ అనే మహిళ 19 ఏళ్లుగా దొంగతనాలు చేస్తుంది. ఆమె ఈ 19 ఏళ్లలో 3.8 బిలియన్ ల వస్తువులు ఇండియన్ కరెన్సీలో 380 కోట్ల రూపాయల విలువైన వస్తువులను స్టోర్స్ నుండి దొంగతనం చేసింది. వాటన్నింటిని కూడా ఆమె ఆన్ లైన్ స్టోర్ ఈబె ద్వారా అమ్మడం జరిగింది.
2000 సంవత్సరం నుండి ఆమె దొంగతనాలు చేస్తూ వస్తోంది. ప్రముఖ స్టోర్స్ అన్నింటిలో కూడా ఈమె దొంగతనాలు చేసింది. ఈమె సీసీ కెమెరాలకు చిక్కకుండా దొంగతనం చేయడంలో ఆరితేరింది.
3.8 బిలియన్ ల వస్తువులు ఈబే ద్వారా అమ్మకం జరిపిన ఈమె గురించి తెలిసి అంతా నోరు వెళ్లబెడుతున్నారు. ఈమె దొంగతనాలు బయట పడ్డాయి. ఈమె దొంగతనాల గురించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ వారికి తెలిసింది. ఆమెను సీక్రెట్ గా విచారించిన వారు ఆమె దొంగతనాలను నిరూపించారు.
దాంతో ఆమెకు న్యాయస్థానం 54 నెలల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది. ఇదే సమయంలో ఆమెకు 3.8 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
514394 940751You got a quite great web site, Sword lily I observed it by means of yahoo. 748404
505849 872981You ought to be a part of a contest initial of the most effective blogs online. Let me suggest this blog! 233023
564583 200917I think other site owners really should take this web site as an model, quite clean and superb user genial style and style . 109318
608725 697463Thankyou for all your efforts that you have put in this. very intriguing info . 792441